రూ.20 కోట్లు పంచిపెట్టారు

రూ.500, 1000 నోట్ల రద్దుతో దేశంలోని బడాబాబులందరూ ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం కోలార్‌ జిల్లా బంగారుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నారాయణ స్వామి రూ.20 కోట్ల నగదును ప్రజలకు పంచి పెట్టారు.img-20161110-wa0003-300x169