రెండు క్వింటాళ్ల గంజాయి స్వాదీనం

వైరా :ఖమ్మం జిల్లా వైరాలో డీఎన్‌పీ సత్తిబాబు వాహన తనిఖీ చేస్తుండగా గంజాయి పట్టుబడింది. మహరాష్ట్రనుంచి వస్తున్న వాహనంలో సుమారు 2 క్వింటాళ్ల వరకూ ఉన్న ఈ గంజాయి విలువ పది లక్షల వరకూ ఉండవచ్చని పోలిసుల అంచనా దీనిపై వారు దర్యాప్తు చేపట్టారు.