రేపు జోగులాంబ ఆలయంలో చండీ హోమము

అలంపూర్ జూన్ 28( జనంసాక్షి)తెలంగాణ రాష్టం లోని ఏకైక శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయము నందు  బుధవారము నాడు అమావాస్యసందర్భంగా ఉదయం9.30లకు చండీహోమము కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున ఈచండీహోమములోభక్తులు అధికసంఖ్యలోపాల్గొని,అమ్మవారిఅనుగ్రహంపొందాలనిఆలయకార్య నిర్వాహణఅధికరి ఆర్.పురేందర్ కుమార్ సోమవారం ఒకప్రకటనలో తెలిపారు.