రైతులను ఆదుకుంటాం

w1li1w8dరైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని మోడీ అన్నారు.రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వ విభాగాలు, అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తామన్నారు.మన్కీబాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని రైతు సమస్యలపై రేడియో సందేశమిచ్చారు. వ్యవసాయం, తాగునీటిపై రైతులు లేఖల్లో ప్రస్తావించారని, తనకు లేఖలు రాసిన రైతులు ధన్యవాదాలు తెలిపారు.