రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి

హైదరాబాద్‌:హయత్‌నగర్‌ మండలం పెద్దఅంబర్‌ పేట వద్దా విజయవాడ రహదారిపై ఓకారు అదుపుతప్పి డివైడర్‌ను ఢికొట్టింది.ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.కారులో ముగ్గురు ఇంజినీరింగ్‌ ఇద్యార్థులు ఖమ్మం నుంచి మాదాపూర్‌ మస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.డ్రైవింగ్‌ చేస్తున్న హరి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన శ్రీనివాస్‌,ఫణిలను హయత్‌నగరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికతి తరలించారు.