లంక ప్రధాని వ్యాఖ్యలు ఆందోళన కరం

తమ జలాల్లోకి వస్తే కాల్చి వేస్తామని శ్రీలంక ప్రధాని చేసిన వ్యాఖ్యలను డీఎసంకే అధినేత కరుణానిధి ఖండించారు. లంక వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆందోళనకంరంగా ఉంనది ఆయన అన్నారు. వ్యఖ్యలు చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావని ఇంకా ఎక్కువ అవుతాయని చెప్పారు.