లంచం ఇవ్వలేదని సీఐ అగ్రహాం

వరంగల్‌ : జిల్లాలోని కక్కిరాలపల్లి మామూళ్లు ఇవ్వలేదని వర్ధమాన సీఐ ఆహ్మద్‌ వీరంగం సృస్టించారు. కక్కిరాలపల్లి నుండి క్రషర్‌ను తరలిస్తున్న ట్రాక్టర్ల నుండి మాముళ్లు రావడం లేదని సీఐ ఐదు ట్రాక్టర్లను ధ్వంసం చేసినట్లు యజమానులు ఆరోపిస్తున్నారు.