లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

imagesముంబయి: ఈ రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 127 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 27,585 వద్ద ముగిసింది. 39 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 8,323 వద్ద ముగిసింది. ఈ రోజు డాలర్ 62.51 వద్ద ముగిసింది. బ్రిటీష్ పౌండ్ 94.066గా ఉంది. బెహ్రాన్ దినార్ 164.88గా ఉంది.