లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Latest News

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 68 పాయింట్లు లాభపడి 29,449 వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు లాభపడి 8,938 వద్ద ముగిశాయి.