లోక్‌సభ గంటపాటు వాయిదా

ఢిల్లీ : లోక్‌సభ తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళన చేపట్టారు. సడక్‌బంద్‌లో పోలీసుల వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడడంతో సభాపతి సమావేశాన్ని గంటపాటు వాయిదా వేశారు.