వజ్రోత్సవలలో భాగంగా వెలమ కన్నా గ్రామంలో ముగ్గుల పోటీలు

కౌడిపల్లి (జనంసాక్షి).. 20/08/2022 శనివారం మధ్యాహ్నం 12:00 గంటలకు 75 వ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్బంగా వెల్మకన్న గ్రామంలో మహిళా సమైఖ్య ఆధ్వర్యంలో  ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.ముగ్గుల పోటీలో పాల్గొని గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ  ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఖాజిపేట రాజేందర్ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి గ్రామ వార్డ్ సభ్యులు కర్ణం సుశీల, కిషన్
మాణిక్య నవనీత అశోక్
ఫీల్డ్ అసిస్టెంట్ ముత్యాలు, రాకేష్, రాజు, బాగులు, సతీష్ మహిళా సమైఖ్య సభ్యులు పాల్గొన్నారు.