వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని ఆదివాసి జిల్లా ప్రధాన కార్యదర్శి పోడేం శోభన్ పిలుపు.

శనివారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మేడారం గ్రామంలో వజ్రోత్సవాల్లో భాగంగా మేడారంలోని ఇంటింటికి జాతీయ జెండా ఎగురవేయాలని ఎంతో మహానతమైన  మైన వ్యక్తులను స్మరించుకుంటూ జాతీయ జెండా 75సంవత్సరాలు పూర్తి చేసుకొన్న శుభ సందర్బంగా శ్రీ మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ మరియు ఆదివాసీ ముద్దు బిడ్డ అయిన పోడెం శోభన్ వజ్రంత్సవా వేడుకలు లలో పాల్గొని ప్రతి గ్రామాలలో ప్రతి గుడెలలో స్వాతంత్ర 75వ  వజ్రత్సవాలు జరుపుకోవాలని ఆదివాసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోడెం శోభన్ పిలుపు నిచ్చారు.