వనపర్తి లో హైకోర్టు న్యాయమూర్తులకు పూల బోకే అందజేసి ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి…

వనపర్తి టౌన్:అక్టోబర్22 (జనం సాక్షి )                                                                                    వనపర్తి లో హైకోర్టు న్యాయమూర్తులకు పూల బోకే అందజేసి ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి….   ఈరోజు జిల్లా జ్యుడిషియల్ కోర్టు ప్రారంభోత్సవానికి విచ్చేసిన హైకోర్టు నాయమూర్తి వనపర్తి జిల్లా జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ ఇంఛార్జి అయినా డి. నాగరాజు వనపర్తి వాస్తవ్యులు, హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడినందుకు వనపర్తి జిల్లా  వాసులకు ఎంతో గర్వకారణం.