వరకట్న వేదింపుల కేసులో ఒడిషా మాజీ మంత్రి అరెస్టు

భువనేశ్వర్‌ : వరకట్న వేదింపుల కేసులో ఒడిషా న్యాయశాఖ మాజీ మంత్రిరఘనాథ మెహంతిని పోలీసులు అరెస్టు చేశారు.గత రెండు వారాలుగా తప్పించుకుతిరుగుతున్న ఆయన్ను ఈ ఉదయం పోలీసులు కోల్‌కత్తాలో అదుపులోకి తీసుకున్నారు.వరకట్న వేదింపులకు పాల్పడుతున్నారనే ఆయన కోడలు పిర్యాదుతో ఆయన భార్యను కూడా అరెస్టు చేశారు.