విత్తనాలకోసం బారులు తీరిన రైతులు

వరంగల్‌: తొర్రూరు, మహబూబాబాద్‌, నెల్లికుదురులలో వేరుశెనగా విత్తనాల కోసం రైతులు బారులు తీశారు. రైతుకు బస్తా చొప్పున పోలీసుల సమక్షంలో వ్యవసాయశాఖ అధికారులు టోకెన్లు ఇస్తున్నారు.