విద్యుత్తు శాఖ మంత్రుల సమావేశం

హైదరాబాద్‌:ఢిల్లీలో విద్యుత్తు శాఖ మంత్రుల సమావేశం నెల 17న జరుగుతుందని మంత్రి పొన్నాలలక్ష్మయ్య తెలిపారు.రాష్ట్రానికి అదనపు గ్యాస్‌,విద్యుత్తు ఇవ్వాల్సిందిగా అక్కడి సమావేశంలో కేంద్రాన్ని కోరతామని మంత్రి చెప్పారు.