విద్యుత్ ఘాతానికి యువకుడు మృతి

మల్దకల్ ఆగస్టు 21 (జనంసాక్షి) ఐజ మండలం బింగుదొడ్డి గ్రామానికి చెందిన గొల్ల ఈరన్న కుమారుడు అరవింద్ వయస్సు (20) ఆదివారం తాటికుంట శివారులోని వ్యవసాయ పొలం దగ్గర ఉన్న మోటర్ స్టార్ట్ ఆన్ కాకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ బంద్ చేయడానికి వెళ్లి  విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు.మల్దకల్ పోలీసులు శవాన్ని గద్వాల ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు చెప్పారు.