విద్యుత్ శాఖ నిర్లక్ష్యం

దామెర మండలం. ఫిబ్రవరి 17(జనం సాక్షి )
దామెర మండలం ఒగ్లాపురం గ్రామం శివారిలోన విద్యుత్ ఘాతానికి గురై రెండు బర్లు చనిపోవడం జరిగింది.నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న విద్యుత్ శాఖ.