వీఆర్ఏలకు మద్దతుకు వెళ్లినందుకు అక్రమ కేసులను గురైన బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కురుమ సాయిబాబాకు ధైర్యం చెప్పడానికి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రచనా రె

ఎల్లారెడ్డి 11 డిసెంబర్  జనం సాక్షి ఎల్లారెడ్డి మండలంలో ఇటీవల వీఆర్ఏలకు మద్దతుకు వెళ్లినందుకు అక్రమ కేసులను గురైన బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కురుమ సాయిబాబాకు ధైర్యం చెప్పడానికి  బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రచనా రెడ్డి ఆదివారం వచ్చారని  తెలిపారు అనంతరం ఏల్లారెడ్డి వీఆర్ఏలతో మాట్లాడారు అలాగే బొల్లారం గ్రామానికి చెందిన మృతి చెందిన వీఆర్ఏ  అశోక్ కుటుంబాన్ని కలిసి పరామర్శించి వారికి భరోసాను కల్పించారని తెలిపారు .ఈ కార్యక్రమం  అనంతరం అధికార ప్రతినిధి రచన రెడ్డి జన్మదిన సందర్భంగా కార్యకర్తల మధ్యలో జరుపుకున్నరు ఈ కార్యక్రమం లో ఎల్లారెడ్డి నాగిరెడ్డి పెట్ బిజెపి నాయకులు దేవేందర్ మర్రి బాల కిషన్  బిజెపి రాష్ట్ర కార్య దర్శి పోచన్న నాగం గోపి తదితరులు పాల్గొన్నారు..