వీఆర్ఏల సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

కేసముద్రం ఆగస్టు 10 జనం సాక్షి / వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలంటూ కొనసాగుతున్న సమ్మే 17వ రోజు న కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలపడం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టి జిల్లా అధ్యక్షలు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి మాట్లాడుతూ… విఅర్ఏలు కింది స్థాయి ఉద్యోగులు వీరిలో చాలా మంది బడుగు బలహీన వర్గాలకు చెందినవారు వీరికి ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా పే స్కెల్, ప్రమోషన్లు,55సం లు నిండిన విఅర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి 22 నెలలు అవుతుంది కాని ఇంతవరకు అమలు కాలేదు వెంటనే వీరికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ టి.పి.సి.సి సభ్యులు గుగులోతు దసృనాయక్ ,మాజీ జడ్పిటిసి బండారు వెంకన్న,పిఎసిఎస్ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వరరావు, బండారు దయాకరరావు, శ్రీహరి, గూడూరు మండల అధ్యక్షలు కత్తి స్వామి,ఎస్టి సెల్ అధ్యక్షులు నునవత్ రమేష్ ,తరాల వెంకన్న,అల్లం అజయ్ , విఅర్ఏల జెఏసి ఛైర్మెన్ మాదరపు రమాదేవి,కోశాధికారి సింగని ప్రభాకర్, కన్వినర్లు సమ్మయ్య, భాస్కర్,ఐలేశ్ మరియు శోభారాణి,స్వప్న,రాధిక, సరిత, విమల,కోమలత, శ్రీకాంత్,శ్రీను,సారయ్య, అనిల్,రంజిత్,నాగేందర్,ఆనంద్, చంద్రయ్య,లచ్చయ్య, వెంకటయ్య,ఐలయ్య, వీరన్న తదితరులు పాల్గొన్నారు.