శిక్షణ శిబిరానికి ఆర్థిక చేయూత

నేతాజీ యువజన మండలి ఆధ్వర్యంలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహిస్తున్న ఫిజికల్ ఈవెంట్స్ శిక్షణ శిబిరానికి ఆత్మకూర్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సరస్వతి విద్యాలయం ఇంగ్లీష్పా ఠశాల కరస్పాండెంట్ తొర్ర విష్ణు 5000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పంజాల నర్సయ్య గౌడ్ చేతుల మీదుగా యువజన మండలి కార్యదర్శి మురళి కృష్ణ కు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన మండలి మాజీ అధ్యక్షులు చెరుకు శ్రీనివాస్ పోతాగని మల్లేశం మల్లేశం భాస్కర్ దొంతరబోయిన మురళీకృష్ణ తవిటి మచ్చగిరి బత్తిని ప్రదీప్ రంగా ప్రశాంత్ దిగోజు భరత్ మరియు శిక్షణ పొందుతున్న అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు