శివాజీ మహారాజ్ విగ్రహా ఆవిష్కరణ

దోమ పిబ్రవరి 19(జనం సాక్షి) దోమ మండలం బాస్ పల్లి గ్రామంలో చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శివాజీ సేన యూత్ అసోసియేషన్ నిర్వహించిన శివాజీ మహారాజ్ విగ్రహా ఆవిష్కరణ కు ముఖ్యఅతిథిగా పాల్గొని విగ్రహ ఆవిష్కరణ చేసిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, అనిల్ రెడ్డి రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నాగిరెడ్డి వైస్ ఎంపీపీ మల్లేష్ ,PACS చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, గోపాల్ గౌడ్ మండల పార్టీప్రెసిడెంట్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, , రాములు ఎంపిటిసి, పద్మ శ్రీనివాస్ సర్పంచ్, జగత్ రెడ్డి సీనియర్ నాయకులు, చత్రపతి శివాజీ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు