శ్యాంబెనగల్‌కు అక్కినేని పురస్కారం

హైదరాబాద్‌, జనంసాక్షి :

అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే జాతీయ పురస్కారాన్ని 2012 సంవత్సరానికిగాను ప్రముఖ సీనీ నిర్మాత, మాజీ రాజ్య సభ్యుడు శ్యాంబెనగల్‌కు ప్రకటించారు. ఈ నెల 27న హైదరాబాద్‌లో ఆయ నకు ఈ పురస్కారం అందిం చను న్నారు. భారత చలన చిత్ర రం గానికి విశిష్ట సేవలందిం చినందు కుగాను ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు టి. సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. అక్కినేని అంత ర్జాతీయ సంస్థ ఈ పురస్కారాలను 2005 నుంచి ప్రదానం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.