శ్రీకాంత చారి త్యాగం మరువలేనిది

తెలంగాణ అమరుడు శశ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు తెరాస మండల మహిళ విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం నాడు ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి కళలు కన్నా తెలంగాణ నేడు సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళ  కార్యకర్తలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు