శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్న రాజ్యసభ ఎంపీ దిగ్విజయ సింగ్

అలంపూర్ జనం సాక్షి (అక్టోబర్ 20)*మహాశక్తి పీఠలలో ఒకటి దక్షిణకాశీగా పెరుగంచిన శ్రీ జోగులాంబ బాలబ్రమేశ్వర స్వామి ఆలయన్ని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు దిగ్విజయ్ సింగ్ గురువారం దర్శించుకున్నారు. అయనకు ఆలయ ఈఓ పురేందర్, ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం ఉభయ ఆలయాలలో ప్రత్యేక పూజలుచేశారు. ఈసందర్బంగా ఆయనకు ఆలయ ఈఓ పురేందర్ శాలువ, పూలమాల తో పాటు తీర్థం ప్రసాదం, ఆలయ మెమోంట్ ఇచ్చి సత్కారించారు. ఈయన వెంట తెలంగాణ కాంగ్రెస్ నాయకులు,పెద్దఎత్తునకార్యకర్తలు పాల్గొన్నారు.
Attachments area