సంక్షేమ వసతి గృహాలలో విద్యాసంస్థల్లో సమస్యలను పరిష్కరించాలని సైకిల్ యాత్ర చేపట్టిన ఎస్ఎఫ్ఐ నాయకులు

అచ్చంపేట ఆర్సి ఆగస్టు 26 జనం సాక్షి న్యూస్ : జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో మరియు విద్యా సంస్థలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని స్థానిక పట్టణంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి సైకిల్ యాత్ర చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఎస్ఎఫ్ఐ నాయకులు కమ్యూనిస్టు నేతలతో కలిసి పూలమాలలు వేసి విద్యార్థుల సమస్యల పట్ల ప్రసంగించారు..