సంజీవరావ్‌పేటలో వృద్ధురాలి సజీవదాహనం

మెదక్‌ : నారాయణఖేడ్‌ మండలంలో సంజీవరావ్‌పేటలో ఓ వృద్ధురాలు సజీవ దహనం అయింది. ప్రమాదవశాత్తూ గుడిసెకు నిప్పంటుకొని జరిగిన ప్రమాదంలో దాసరి బాగమ్మ అనే వృద్దురాలు మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనతో గ్రామంలో విశాదం అలుముకుంది.

తాజావార్తలు