సభాపతికి తెదేపా లేఖ

హైదరాబాద్‌ : ప్రతిపక్షాలను అగౌరవ పరుస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ శాసనసభాపతికి లేఖ రాసింది. గత మూడేళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ 13 అంశాలను లేఖలో పేర్కొంది.