సర్దార్ పటేల్‌కు ప్రధాని మోడీ నివాళి

modi-nivali

ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ను యావత్ దేశం ఘనంగా స్మరించుకుంటోంది. ఢిల్లీలో జరిగిన సర్దార్ జయంతి వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు… పటేల్ చౌక్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు.