సిడ్నీలో బెంగళూరుకు చెందిన మహిళ దారుణ హత్య

సిడ్నీలో బెంగళూరుకు చెందిన మహిళ దారుణ హత్యకు గురైంది. ఐటీ కన్సెల్టెంట్గా పనిచేస్తున్న ప్రభా అరుణ్ ను దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. ఆమె ఆఫీస్ నుంచి వస్తుండగా ప్రభా అరుణ్ హత్యకు గురైంది.