సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన మర్రి నిరంజన్ రెడ్డి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం ,(జనంసాక్షి):-మంచాల మండల పరిధిలోని  దాద్ పల్లి గ్రామపంచాయతీ అనుబంధ గ్రామం వెంకటేశ్వర తండాకు చెందిన ఎస్, శ్రీకాంత్  కి  భువనగిరి పార్లమెంట్ సభ్యులు తెలంగాణ  కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి  సహకారంతో 25000  చేక్కును అందజేసిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జాటోత్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు