సీఎం బహిరంగ సభకు వనపర్తి పట్టణం నుంచి తరలి వెళ్లిన టిఆర్ఎస్ శ్రేణులు.

) వనపర్తి పట్టణం నుండి మహబూబ్ నగర్ లోజరిగే సీఎం బహిరంగ సభకు తరలి వెళ్లిన టిఆర్ఎస్ శ్రేణులు, జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన పట్టణ అధ్యక్షుడు రమేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్,ఉంగుళం తిరుమల్, ప్రధాన కార్యదర్శి ఆవుల రమేష్, నరసింహ, బాలకృష్ణ, మరియు సునీల్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.