సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

మల్దకల్  సెప్టెంబర్ 23(జనంసాక్షి)గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులనుగద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, శేషం పల్లి గ్రామానికి చెందిన దేవన్న కుచికిత్స నిమిత్తం 1లక్ష  రూపాయలు,మల్దకల్ గ్రామానికి చెందిన
గోపాల్ కు చికిత్స నిమిత్తం 46500 చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ
పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగకరమైన పేద ప్రజలు వైద్యం కోసం ఖర్చు పెట్టిన డబ్బులను సీఎం సహాయ నిధి ద్వారా 50% డబ్బులను రూపంలో లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది.
ఆరోగ్య పరిస్థితి బాలేక ఆసుపత్రి లో ఖర్చు పెట్టిన వాటికి సంబంధించిన బిల్లులను సీఎం సహాయనిధి పంపితే  సీఎం సహాయం కింద నమోదు చేసుకున్న వారికి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా చెక్కుల అందజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటన్న , మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి , సర్పంచులు,ప్రతాప్, పురుషోత్తంరెడ్డి,తెరాస పార్టీ నాయకులు మధు,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.