సుప్రీంలో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన నిమ్మగడ్డ

న్యూఢిల్లీ: జగన్‌ అక్రమాస్తుల కేసులో బెయిల్‌ కోసం పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ సుప్రీంకోర్టులో బుధవారం బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.