సేంద్రియ పంటలకు అంతర్జాతీయ డిమాండ్

 

గురువారం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొల్లిపరలో అరటిసాగును పరిశీలించి, తెనాలి వ్యవసాయ మార్కెట్ లో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను పరిశీలించిన తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  హాజరైన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్

సేంద్రియ పంటలకు అంతర్జాతీయ డిమాండ్

సేంద్రీయ ఎరువులతో పండించిన ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర

సేంద్రీయ వ్యవసాయం మీద రైతాంగం దృష్టి సారించాలి

దేశంలోని 5,6 రాష్ట్రాలలోనే అన్ని రకాల పంటలు పండుతాయి

ఆయా రాష్ట్రాలలో పంటల సాగు పద్దతులు, రైతులు, శాస్త్రవేత్తల, అధికారుల అనుభవాలను తీసుకుని మా రాష్ట్రానికి అవసరం వచ్చేలా ఉపయోగించుకోవాలన్నది మా తాపత్రయం

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వినూత్న విధానాలతో వ్యవసాయాన్ని బలోపేతం చేశాం .. మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నాం

ఏపీలోనూ వ్యవసాయానికి ఇక్కడి పరిస్థితుల మేరకు సాయం అందుతున్నది

పంటల దిగుబడి పెరగాలి, రాష్ట్ర ఆదాయం పెరగాలి .. అంతిమంగా రైతుకు ఆదాయం రావాలి అన్నది లక్ష్యం

కొల్లిపర, తెనాలి ప్రాంతాల్లో మొదటి నుండి అరటిపంటలు ఉన్నాయి

తెలంగాణలో ఇటీవల అరటిసాగు ఏటేటా పెరుగుతున్నది

రైతులు విత్తనాలు వేసుకోవడానికి ముందే అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లలో పరీక్షలు చేయడం అభినందనీయం

ఇది రైతాంగానికి ఎంతో మేలు చేస్తుంది

తెలంగాణలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం

గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొల్లిపరలో అరటిసాగును పరిశీలించి, తెనాలి వ్యవసాయ మార్కెట్ లో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను పరిశీలించిన తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , హాజరైన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ గారు