స్మశాన వాటికలో విచిత్ర ఘటనస్మశాన వాటికలో విచిత్ర ఘటన

(గాంధారి ఫిబ్రవరి జనంసాక్షి)గాంధారి మండలంలోని స్మశాన వాటికలో కాటి కాపరి డబ్బులు డిమాండ్ చేయడంతో అంత్యక్రియలకు వచ్చినా వారంతా షాక్కి కి గురయ్యారు వివరాల్లోకి వెళితే గాంధారి మండలం నేరల్ తండాలో ఆదివారం అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చనిపోవడంతో అదే అలుసుగా చూసుకొని సాధారణంగా కాటికాపర్లు స్మశానంలో దహన అంత్యక్రియల సందర్భంగా డబ్బులు డిమాండ్ చేయడం ప్రతి ఒక్క గ్రామంలో చూస్తూ ఉంటాం కానీ నేరల్ తండా గ్రామంలో కాటికాపరి విచిత్రంగా ప్రవర్తించాడు 5 వేలు డబ్బులు డిమాండ్ చేస్తూ ఏకంగా క్షితిపై పడుకున్నాడు అతని చూసి అంత్యక్రియలకు వచ్చిన వారంతా షాక్కు గురయ్యారు  వచ్చిన బంధువులు ఎంత బతిమిలాడిన లేవలేదు దీంతో మృతిని కుటుంబ సభ్యులు చివరకు రూ 2 వేలు ఇచ్చి ఆయనను దింపి దహన సంస్కారాలు చేశారు కుటుంబ సభ్యుడు చనిపోయిందని పుట్టాడు దుఃఖంలో ఉన్న వారిని ఇలా వేధించడం సరి కాదు అంటూ ఉరోడికి ఊరు ఆపది ఉందంటూ లబోదిబోమంటూ ఉంటే ఉ సుఖంన్లో లోనికి దోమలాపతి అంటూ వచ్చిన బంధువులు విడ్డూరం వ్యక్తం చేశారు ఈ కాటి కాపరి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది