హైకోర్టు విభజన ప్రక్రియ 50 శాతం పూర్తయింది : సదానంద‌గౌడ్‌

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్గాల మధ్య హైకోర్టు విభజన ప్రక్రియ యాబ’్ఞయశాతం పూర్తయిందని కేంద్ర న్యాయశాఖమంత్రి సదానంద‌గౌడ్‌ తెలిపారు. రాష్ట్ర పునర్విభజన సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా కొందరు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. హైకోర్టు విభజనపై ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలతో తాను చర్చించానని, తెలంగాణకు హైకోర్టు కోసం భవనాలు, మౌలిక వసతులు చూపాలని కోరామని మంత్రి తెలిపారు.