హైవేపై గుంతలు పూడ్చిన సర్పంచ్ మాజీ సర్పంచ్…

చేవెళ్ల ఆగస్టు (జనంసాక్షి) గొల్లపల్లి  విలేజ్ లో షాద్ నగర్ కంది హైవే రోడ్ లో రోడ్డు గుంతలుగా ఉండడం వలన మాజీ సర్పంచ్ అయినటువంటి ఎల్ శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపిటిసి సత్యం గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోడ్డు రిపేరు చేయడం జరిగింది, గనుక ఇంకొంతమంది మరి వాడు మెంబర్స్ యాదయ్య, బి రాజు, నర్సింలు, గోపాల్, శ్రీకాంత్, కలిసి  ఈ రోడ్డు బాగు చేయుటకు గ్రామ పెద్దలు, మరియు గ్రామ ప్రజలు, నర్సింగ్ రావ్, బిక్షపతి, కే శివ కుమార్, వెంకటేష్, జేహింద్, కుమార్, బాలయ్య, కే  కృష్ణ, జీ వెంకట్ స్వామి, కే యాదగిరి, సహకరించారు ఇంత మంచి పనికి సహకరించిన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు అలాగే మన మాజీ సర్పంచ్ అయినటువంటి మరి శ్రీనివాస్ గౌడ్ గారికి అలాగే గ్రామ సర్పంచ్ అయినటువంటి లక్ష్మణ్ గౌడ్ గారు, ఉప సర్పంచ్ రాజు రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, సురేష్ గౌడ్ గారు, సత్యం గౌడ్, విఘ్నేష్ గౌడ్, టి నారాయణ గౌడ్ అందరూ కలిసి ఈ రోడ్డు పనులు చేయడం జరిగింది కనుక, ఇంత గొప్ప పనికి పూనుకున్నటువంటి నాయకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, మాజీ సర్పంచ్ అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది.