105 ఏళ్ల బామ్మ.. స్వచ్ఛ్ భారత్ అంబాసిడర్

csp90hxxyaaytlqకున్వర్ బాయ్.. 105 ఏళ్ల బామ్మ. ఇప్పుడు స్వచ్ఛ భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ అవుతోంది. ఛత్తీస్ గఢ్ కు చెందిన కున్వర్ బాయ్.. మోడీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కు స్ఫూర్తిగా నిలుస్తోంది. తనింట్లో మరుగుదొడ్డి కోసం.. ఏకంగా మేకలను అమ్మేసింది ఈ బామ్మ.  స్వచ్ఛత, శుభ్రత.. ఎవరికి వారు ఆలోచించుకోవలసిన విషయాలంటోంది కున్వర్ బాయ్.