రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.  వీహెచ్‌పీ యాత్రపై ఎస్సీ, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. వీహెచ్‌పీ యాత్రను యూపీ పోలీసులు నిన్న భగ్నం చేసిన విషయం విదితమే.