ఈరోజు మధ్యాహ్నం ఉట్నూర్(జనం సాక్షి) మండలంలోని ఘన్పూర్ గ్రామపంచాయతీలో బిపి మరియు షుగర్ పేషెంట్లకు టాబ్లెట్ కిట్ పంపిణీ చేసిన ఎంపీపీ పంద్ర జైవంత్ రావు(పీ జే ఆర్)గారు ఇస్తానిక సర్పంచ్ పంద్ర లతా గారు షుగర్ పేషెంట్ వాళ్లకు కిట్ లు పంపిణీ చేశారు ఎంపీపీ మాట్లాడుతూ ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖ శ్యాం నాయక్ ఆ దేశమేరకు అన్ని షుగర్ పేషెంట్లకు కీట్లు పంపిణీ చేయడం జరుగుతుంది చలికాలం కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జిపి సెక్రెటరీ ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వార్డు మెంబర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు 
తాజావార్తలు
- అభివృద్దే లక్ష్యంగా… అల్లిపూర్ గ్రామ సభ
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తాం
- కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓటింగ్
- పుర,నగర పోరుకు సర్వం సిద్ధం
- ఎన్హెచ్ఎం ఉద్యోగులకు వేతనాలు పెంచాలి
- ‘సర్’ కొనసాగాల్సిందే..
- స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..?
- శాలువాతో సన్మానించిన శ్రీను బాబు
- ఓటమి భయంతోనే బీఆర్ఎస్ సింపతి రాజకీయాలు
- మే 3న నీట్
- మరిన్ని వార్తలు


