ఈరోజు మధ్యాహ్నం ఉట్నూర్(జనం సాక్షి) మండలంలోని ఘన్పూర్ గ్రామపంచాయతీలో బిపి మరియు షుగర్ పేషెంట్లకు టాబ్లెట్ కిట్ పంపిణీ చేసిన ఎంపీపీ పంద్ర జైవంత్ రావు(పీ జే ఆర్)గారు ఇస్తానిక సర్పంచ్ పంద్ర లతా గారు షుగర్ పేషెంట్ వాళ్లకు కిట్ లు పంపిణీ చేశారు ఎంపీపీ మాట్లాడుతూ ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖ శ్యాం నాయక్ ఆ దేశమేరకు అన్ని షుగర్ పేషెంట్లకు కీట్లు పంపిణీ చేయడం జరుగుతుంది చలికాలం కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జిపి సెక్రెటరీ ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వార్డు మెంబర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
తాజావార్తలు
- పిఠాపురంలో నిరుద్యోగులకు పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ .. అది ఏమిటంటే..?
- హనీమూన్ ట్రిప్ ఓ కుట్ర.. కోడలే హంతకురాలు.. రాజా రఘువంశీ తల్లి సంచలన ఆరోపణలు
- నాడు బైడెన్ ను హేళన చేసిన ట్రంప్ కు నేడు అదే పరిస్థితి.. వీడియో ఇదిగో!
- .అమెరికాలో మిన్నంటిన నిరసనలు
- పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దుచేయండి
- జనంసాక్షి ఎడిటర్ పై అక్రమ కేసు ఎత్తివేయాలని గద్వాలలో నిరసన
- జనంసాక్షి పత్రిక సంపాదకుడు రెహమాన్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి
- కాళేశ్వరం విచారణ వేగవంతం: జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ఈటల హాజరు
- కేబినెట్ సమావేశంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం
- బెంగళూరు తొక్కిసలాట ఘటనపై స్పందించిన అనుష్క శర్మ, కమల్ హాసన్
- మరిన్ని వార్తలు