ఈరోజు మధ్యాహ్నం ఉట్నూర్(జనం సాక్షి) మండలంలోని ఘన్పూర్ గ్రామపంచాయతీలో బిపి మరియు షుగర్ పేషెంట్లకు టాబ్లెట్ కిట్ పంపిణీ చేసిన ఎంపీపీ పంద్ర జైవంత్ రావు(పీ జే ఆర్)గారు ఇస్తానిక సర్పంచ్ పంద్ర లతా గారు షుగర్ పేషెంట్ వాళ్లకు కిట్ లు పంపిణీ చేశారు ఎంపీపీ మాట్లాడుతూ ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖ శ్యాం నాయక్ ఆ దేశమేరకు అన్ని షుగర్ పేషెంట్లకు కీట్లు పంపిణీ చేయడం జరుగుతుంది చలికాలం కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జిపి సెక్రెటరీ ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వార్డు మెంబర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
తాజావార్తలు
- “బూతు మాస్టర్”పై స్పందించిన డిఈఓ
- అవినీతి తిమింగలం
- ఆశలు ఆవిరి..
- మరియా కొరీనాను వరించిన నోబెల్ శాంతి బహుమతి
- క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
- మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
- భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
- సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మరిన్ని వార్తలు