ఈరోజు మధ్యాహ్నం ఉట్నూర్(జనం సాక్షి) మండలంలోని ఘన్పూర్ గ్రామపంచాయతీలో బిపి మరియు షుగర్ పేషెంట్లకు టాబ్లెట్ కిట్ పంపిణీ చేసిన ఎంపీపీ పంద్ర జైవంత్ రావు(పీ జే ఆర్)గారు ఇస్తానిక సర్పంచ్ పంద్ర లతా గారు షుగర్ పేషెంట్ వాళ్లకు కిట్ లు పంపిణీ చేశారు ఎంపీపీ మాట్లాడుతూ ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖ శ్యాం నాయక్ ఆ దేశమేరకు అన్ని షుగర్ పేషెంట్లకు కీట్లు పంపిణీ చేయడం జరుగుతుంది చలికాలం కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జిపి సెక్రెటరీ ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వార్డు మెంబర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
తాజావార్తలు
- నేటి నుంచి ట్యాక్సుల బాదుడు
- ఇండియా కూటమిలో లేనివాళ్లూ నాకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధం
- ఏసీపీగా పదోన్నతి పొందిన నమిండ్ల శంకర్కు సన్మానం
- ముల్కనూరులో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ దిష్టిబొమ్మ దహనం
- ఎన్టీఆర్పై ఎమ్మెల్యే ఘాటు కామెంట్స్
- రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు
- హాస్పిటల్ నిర్మాణంలో స్కామ్
- భార్యని వదిలేసి ప్రియురాలితో చెట్టాపట్టాల్
- చెరువులో అక్రమ దున్నకంపై అధికారుల చర్య – గ్రామస్థుల సంతోషం
- కొండాపూర్లో రేవ్ పార్టీ..
- మరిన్ని వార్తలు