ఈరోజు మధ్యాహ్నం ఉట్నూర్(జనం సాక్షి) మండలంలోని ఘన్పూర్ గ్రామపంచాయతీలో బిపి మరియు షుగర్ పేషెంట్లకు టాబ్లెట్ కిట్ పంపిణీ చేసిన ఎంపీపీ పంద్ర జైవంత్ రావు(పీ జే ఆర్)గారు ఇస్తానిక సర్పంచ్ పంద్ర లతా గారు షుగర్ పేషెంట్ వాళ్లకు కిట్ లు పంపిణీ చేశారు ఎంపీపీ మాట్లాడుతూ ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖ శ్యాం నాయక్ ఆ దేశమేరకు అన్ని షుగర్ పేషెంట్లకు కీట్లు పంపిణీ చేయడం జరుగుతుంది చలికాలం కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జిపి సెక్రెటరీ ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వార్డు మెంబర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు 
తాజావార్తలు
- గద్వాలలో పెయింటింగ్ షాపులో అగ్నిప్రమాదం
- పిల్లాయిపల్లిలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
- ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో కలకలం: విద్యార్థినిపై లెక్చరర్ల కీచక పర్వం
- తిరుపతి వెళ్తుండగా యాక్సిడెంట్
- బండి సంజయ్ నిధులతో వివిధ కుల సంఘాల అభివృద్ధి
- స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన మంత్రి పోన్నం,విప్ అది
- పెట్రోలియం నిల్వలు సమద్ధిగా ఉన్నాయి
- ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ నేవీ చీఫ్ మతి
- స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో బిఎల్ఓల బాధ్యతలు కీలకం
- మాడుగులపల్లి రోడ్లపై నరక దర్శనం గ్రామాలకు వెళ్లాలంటేనే వణుకు
- మరిన్ని వార్తలు


