Maldhakal Phc…నందు ఈరోజు అందరు సబ్సెంటర్ Anm sకు..TD వ్యాక్షిన్ ..HMIS..రిపోర్ట్ పై అవగాహన కల్పిస్తున్న..Mch ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్.. శశికళ మేడం గారు మాట్లాడుతూ సబ్ సెంటర్లో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని హెచ్ఎంఎస్ లో పొందుపరిచి ఆన్లైన్ చేయాలని చాలా తప్పులు జరుగుతున్నామని మేడం గారు తెలిపారు అదేవిధంగా అన్ని ప్రోగ్రాములు యందు ముందు ఉండాలని మరియు నార్మల్ కాన్పులకు పిఎసిలకు తీసుకొని రావాలని తెలిపారు మరియు NCD ప్రోగ్రాం ఆఫీసర్ Dr మారుతి నందన్ సార్ గారు.. మాట్లాడుతూ గ్రామాలలో మంగళవారము గురువారము ఎన్సిడి క్యాంపులు పెట్టుకొని 30 సంవత్సరాల పైన వారికి అందరికీ బిపి షుగర్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని ప్రజా ప్రతినిధుల సహాయంతో పూర్తి చేసుకోవాలని తెలిపారు జిల్లా కో ఆర్డినేటర్ శ్యామ్ సుందర్ సార్.. మాట్లాడుతూ ప్రతి బీపీ షుగర్ కేసు ఆన్లైన్లో పొందుపరచాలని ప్రతిరోజు ఇష్యూ మెడిసిన్ చేయాలని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో CHO వెంకటస్వామి సార్ గారు సూపర్ వై సర్స్ శ్రీధర్, సత్యమ్మ…Anms పాల్గొన్నారు….
తాజావార్తలు
- హసీనాను అప్పగించాలని అడిగితే మోదీ ఏం చెప్పారంటే..: మహమ్మద్ యూనస్
- రాజోలి ఎస్ఐపై వేటు
- మోడీ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
- పిఠాపురంలో నిరుద్యోగులకు పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ .. అది ఏమిటంటే..?
- హనీమూన్ ట్రిప్ ఓ కుట్ర.. కోడలే హంతకురాలు.. రాజా రఘువంశీ తల్లి సంచలన ఆరోపణలు
- నాడు బైడెన్ ను హేళన చేసిన ట్రంప్ కు నేడు అదే పరిస్థితి.. వీడియో ఇదిగో!
- .అమెరికాలో మిన్నంటిన నిరసనలు
- పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దుచేయండి
- జనంసాక్షి ఎడిటర్ పై అక్రమ కేసు ఎత్తివేయాలని గద్వాలలో నిరసన
- జనంసాక్షి పత్రిక సంపాదకుడు రెహమాన్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి
- మరిన్ని వార్తలు