Maldhakal Phc…నందు ఈరోజు అందరు సబ్సెంటర్ Anm sకు..TD వ్యాక్షిన్ ..HMIS..రిపోర్ట్ పై అవగాహన కల్పిస్తున్న..Mch ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్.. శశికళ మేడం గారు మాట్లాడుతూ సబ్ సెంటర్లో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని హెచ్ఎంఎస్ లో పొందుపరిచి ఆన్లైన్ చేయాలని చాలా తప్పులు జరుగుతున్నామని మేడం గారు తెలిపారు అదేవిధంగా అన్ని ప్రోగ్రాములు యందు ముందు ఉండాలని మరియు నార్మల్ కాన్పులకు పిఎసిలకు తీసుకొని రావాలని తెలిపారు మరియు NCD ప్రోగ్రాం ఆఫీసర్ Dr మారుతి నందన్ సార్ గారు.. మాట్లాడుతూ గ్రామాలలో మంగళవారము గురువారము ఎన్సిడి క్యాంపులు పెట్టుకొని 30 సంవత్సరాల పైన వారికి అందరికీ బిపి షుగర్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని ప్రజా ప్రతినిధుల సహాయంతో పూర్తి చేసుకోవాలని తెలిపారు జిల్లా కో ఆర్డినేటర్ శ్యామ్ సుందర్ సార్.. మాట్లాడుతూ ప్రతి బీపీ షుగర్ కేసు ఆన్లైన్లో పొందుపరచాలని ప్రతిరోజు ఇష్యూ మెడిసిన్ చేయాలని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో CHO వెంకటస్వామి సార్ గారు సూపర్ వై సర్స్ శ్రీధర్, సత్యమ్మ…Anms పాల్గొన్నారు….
తాజావార్తలు
- ఓబుళాపురం మైనింగ్ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు
- మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి
- నేడు దేశవ్యాప్తంగా మాక్డ్రిల్
- కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా
- కస్తూరి రంగన్కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం
- బీఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణే.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే మా నిబద్ధత: కేటీఆర్
- కేసీఆర్ స్పీచ్పై తీవ్ర ఉత్కంఠ.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ
- భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్
- ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ
- మరిన్ని వార్తలు