Maldhakal Phc…నందు ఈరోజు అందరు సబ్సెంటర్ Anm sకు..TD వ్యాక్షిన్ ..HMIS..రిపోర్ట్ పై అవగాహన కల్పిస్తున్న..Mch ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్.. శశికళ మేడం గారు మాట్లాడుతూ సబ్ సెంటర్లో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని హెచ్ఎంఎస్ లో పొందుపరిచి ఆన్లైన్ చేయాలని చాలా తప్పులు జరుగుతున్నామని మేడం గారు తెలిపారు అదేవిధంగా అన్ని ప్రోగ్రాములు యందు ముందు ఉండాలని మరియు నార్మల్ కాన్పులకు పిఎసిలకు తీసుకొని రావాలని తెలిపారు మరియు NCD ప్రోగ్రాం ఆఫీసర్ Dr మారుతి నందన్ సార్ గారు.. మాట్లాడుతూ గ్రామాలలో మంగళవారము గురువారము ఎన్సిడి క్యాంపులు పెట్టుకొని 30 సంవత్సరాల పైన వారికి అందరికీ బిపి షుగర్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని ప్రజా ప్రతినిధుల సహాయంతో పూర్తి చేసుకోవాలని తెలిపారు జిల్లా కో ఆర్డినేటర్ శ్యామ్ సుందర్ సార్.. మాట్లాడుతూ ప్రతి బీపీ షుగర్ కేసు ఆన్లైన్లో పొందుపరచాలని ప్రతిరోజు ఇష్యూ మెడిసిన్ చేయాలని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో CHO వెంకటస్వామి సార్ గారు సూపర్ వై సర్స్ శ్రీధర్, సత్యమ్మ…Anms పాల్గొన్నారు….
తాజావార్తలు
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- కాంగ్రెస్ పార్టీని ఓడించండి
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
- బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
- మరిన్ని వార్తలు



