పేదరికం 21.9 శాతానికి తగ్గింది!

ఢిల్లీ: 2011-12లో దేశంలో పేదరికం 21.9 శాతానికి తగ్గినట్లు ప్రణాళికా సంఘం ప్రకటించింది. 2004-05లో పేదరికం 37.2 శాతం ఉండేదని ప్రణాళికా సంఘం పేర్కొంది.