ఆగస్టు 22న నిర్వహించనున్న ఉప ఎన్నికలు

న్యూఢిల్లీ: కర్నాటక శాసన మండలిలో ఖాళీ అయిన దర్వాడ, చిత్రదుర్గ స్థానాలకు ఆగస్టు 22న ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది