భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ ప్రతీక .
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 17 (జనం సాక్షి)
జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తాండూరు పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రజా ప్రతినిధులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ ప్రతీక అన్నారు. మహాత్ముడిగంగ, జమున, తహసీబ్ అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహిస్తుందని వేల్లడించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, పట్టణ అధ్యక్షులు అప్పు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
- బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
- శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు
- కొనుగోలు చేయక వరిధాన్యం వర్షార్పణం
- పసిడి పరుగులకు బ్రేక్.. భారీగా తగ్గిన ధరలు
- మరిన్ని వార్తలు



