భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ ప్రతీక .
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 17 (జనం సాక్షి)
జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తాండూరు పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రజా ప్రతినిధులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ ప్రతీక అన్నారు. మహాత్ముడిగంగ, జమున, తహసీబ్ అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహిస్తుందని వేల్లడించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, పట్టణ అధ్యక్షులు అప్పు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- యూరియా కొరతపై కాంగ్రెస్, బీజేపీ హైడ్రామా
- బిగ్ బాస్లోకి ఆరుగురు కామన్ మ్యాన్స్
- రేపు వినాయక నిమజ్జనం
- మరోసారి బద్దలైన కిలోవేయ అగ్నిపర్వతం
- మరోసారి బద్దలైన కిలోవేయ అగ్నిపర్వతం
- మరో యువతితో భర్త వివాహేతర సంబంధం
- యూరియా సరఫరాలో గందరగోళం
- నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన తహసిల్దార్
- మానేరులో గల్లంతైయిన వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయం
- ముందే చెప్పిన జనంసాక్షి.. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్
- మరిన్ని వార్తలు