భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ ప్రతీక .
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 17 (జనం సాక్షి)
జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తాండూరు పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రజా ప్రతినిధులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ ప్రతీక అన్నారు. మహాత్ముడిగంగ, జమున, తహసీబ్ అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహిస్తుందని వేల్లడించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, పట్టణ అధ్యక్షులు అప్పు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- ఓబుళాపురం మైనింగ్ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు
- మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి
- నేడు దేశవ్యాప్తంగా మాక్డ్రిల్
- కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా
- కస్తూరి రంగన్కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం
- బీఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణే.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే మా నిబద్ధత: కేటీఆర్
- కేసీఆర్ స్పీచ్పై తీవ్ర ఉత్కంఠ.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ
- భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్
- ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ
- మరిన్ని వార్తలు