చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–భువనగిరి గౌస్ కొండ గ్రామంలో పాండాల సూరయ్య గౌడ్ అకాల మరణం చెందారు.ఇందులో ఇందులో భాగంగా భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పంజాల రామాంజనేయులు గౌడ్ పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు ఇందులో భాగంగా గౌస్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడూరు గోపాల్ రెడ్డి మునుకుంట్ల నరేష్ గౌడ్, మద్ది తస్మాన్ రెడ్డి బాలమశిరాజు గౌడ్ సీనియర్ నాయకులు గుర్రం లక్ష్మారెడ్డి మాజీ సర్పంచ్ లింగాల నరసింహ మునుకుంట్ల మల్లేష్ గౌడ్ కొయ్యడు గణేష్ గౌడ్ మర్రి పాండు రెడ్డి వరికుప్పల బాలకృష్ణ దోసపాటి రవి వారాల ప్రవీణ్ భీమగారి నాగరాజు పాండాల మధు మద్ది రహణ్య రెడ్డి వంగూరు రవి మునుకుంట్ల దేవేందర్ గౌడ్ లింగాల శీను తదితరులు పాల్గొన్నారు.