25నతిమ్మప్ప స్వామి ఆలయం మూసివేత

మల్దకల్ అక్టోబర్ 23(జనంసాక్షి)మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 25న సూర్యగ్రహణం సందర్భంగా  మంగ‌ళ‌వారం సాయంత్రం 5.11 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉంటుందని,దేవాలయము ఉద‌యం 8.11 నుండి రాత్రి 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతామని,రాత్రి 7:30 దేవాలయ శుద్ది సంప్రోక్షణ,అనంతరం బుధవారం యధావిధిగా అన్ని పూజా కార్యక్రమాలునిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక వంశీయులుపట్వారి ప్రహ్లాద రావు,కార్యనిర్వహణ అధికారి
సత్య చంద్రారెడ్డి తెలిపారు. అన్ని రకాల దర్శనాలు రద్దు చేయడం జరిగిందని,గ్రహణ సమయంలో అన్నదానం కార్యక్రమం రద్దు చేసినట్లు వారు తెలిపారు.
Attachments area