అసోంలో ఘోర రోడ్డుప్రమాదం : 28మంది దుర్మరణం

అసోం : అసోం రాష్ట్రంలోని బర్పెట జిల్లాలో లారీ ,బస్సు డీకోన్న సంఘటనలో 28మంది దుర్మరణం చెందారు. పదిమంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.