3రోజులు కష్టపడి మట్టితో వినాయకుడిని తయారుచేసి ఆదర్శంగా నిలిచిన అబ్బాయిని కొమ్ము దిలీప్ అభినందించి,

పర్యావరణ పరిరక్షణలో బాగంగా భూపతిపూర్ కు చెందిన సంకోజి రంజిత్ అనే పదవ తరగతి విద్యార్థి తన ప్రతిభతో 3రోజులు కష్టపడి మట్టితో వినాయకుడిని తయారుచేసి ఆదర్శంగా నిలిచిన అబ్బాయిని కొమ్ము దిలీప్ అభినందించి, సన్మానించి ప్రోత్సాహక బహుమతిని అందిచారు. కార్యక్రమంలో జక్కుల రాజేంద్రప్రసాద్, కామని రజినీష్, సంకోజీ శ్రీను తదితరులు పాల్గొన్నారు.