ఆస్ట్రేలియాతో జరిగే వన్డేలకు యువరాజ్‌కు పిలుపు :3 వన్డేలకు ఎంపిక చేసిన సెల్టెర్లు

చెన్నై : ఆస్ట్రేలియాతో జరుగనున్న ఏకైక టీ20. మూడు వన్డేలకు భారత్‌ జట్టు ఎంపిక సోమవారం జరిగింది. తుది జట్టులో యువరాజ్‌ సింగ్‌ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.